తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి లో ఈ ఘటన చోటుచేసుకొంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా
కరోనా వైరస్ ఎన్నో కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది.వైరస్ బారినపడి మనస్తాపంతో ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో బాధపడుతున్న భార్యాభర్తలు
విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డులో ఘోరప్రమాదం జరిగింది. ఓ భారీ క్రేన్ కూలిన సంఘటనలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. క్రేన్ ను చెక్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటుండడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. ముంబై పోలీసులు ఎంతో సమర్థత
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిల్కీ బ్యూటీ తమన్నాను అరెస్ట్ చేయాలనీ మద్రాస్ హైకోర్టులో సూర్యప్రకాష్ అనే లాయర్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ ఇద్దరు సెలబ్రెటీలు
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ ఊపందుకొంది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ.. ఈ రోజు కడప కేంద్ర కారాగారంలోని