telugu navyamedia

క్రైమ్ వార్తలు

బీరూట్‌ పేలుళ్లపై ట్రంప్ విచారం

vimala p
లెబనాన్ రాజధాని బీరూట్‌లో నిన్న జరిగిన భారీ పేలుళ్లు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 78కి చేరింది. ఈ ఘటనపై అమెరికా

కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి మరొకరికి గాయాలు!

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి లో ఈ ఘటన చోటుచేసుకొంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా

టిక్ టాక్ సింగర్ గడ్డం రాజు ఆత్మహత్య

vimala p
టిక్ టాక్ లో తన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న టిక్ టాక్ సింగర్ గడ్డం రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆయన

కరోనా బారినపడి భార్యాభర్తలు ఆత్మహత్య

vimala p
కరోనా వైరస్ ఎన్నో కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది.వైరస్ బారినపడి మనస్తాపంతో ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో బాధపడుతున్న భార్యాభర్తలు

ఏపీ ఉద్యోగులకు జూలై నెల జీతం ఆలస్యం!

vimala p
ఏపీ ఉద్యోగులకు జూలై నెల జీతం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 5 తరువాతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే అవకాశం ఉంది. అలాగే

హిందూస్థాన్ షిప్ యార్డులో ఘోరప్రమాదం.. క్రేన్ కూలి ఏడుగురు దుర్మరణం

vimala p
విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డులో ఘోరప్రమాదం జరిగింది. ఓ భారీ క్రేన్ కూలిన సంఘటనలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. క్రేన్ ను చెక్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది.

పశువుల పాకలో భారీ పేలుడు..ఉలిక్కిపడ్డ గ్రామస్థులు

vimala p
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో నిన్న రాత్రి భారీ పేలుడు సంభవించింది. గ్రామానికి చెందిన తుంగల దిలీప్ పశువుల పాక నుంచి రాత్రి భారీ

సుశాంత్ కేసుపై స్పందించిన ఉద్ధవ్ థాకరే

vimala p
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటుండడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. ముంబై పోలీసులు ఎంతో సమర్థత

కోహ్లీ, మిల్కీ బ్యూటీ తమన్నాలపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్… అరెస్ట్ చేయాలంటూ…!

vimala p
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిల్కీ బ్యూటీ తమన్నాను అరెస్ట్ చేయాలనీ మద్రాస్ హైకోర్టులో సూర్యప్రకాష్ అనే లాయర్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ ఇద్దరు సెలబ్రెటీలు

వివేకా హత్యకేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

vimala p
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ ఊపందుకొంది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ.. ఈ రోజు కడప కేంద్ర కారాగారంలోని

ఏకంగా 14 మందితో భార్య ఎఫైర్… రూ.100కోట్లకు పరువు నష్టం దావా వేసిన భర్త

vimala p
రాను రాను మానవ సంబంధాలు మరీ మంట గలుస్తున్నాయి. ఓ మహిళ 14 మందితో సంబంధాలు నెరిపి నీచానికి ఒడికట్టింది. భార్య తీరుపై అనుమానం రావడంతో భర్త

కరోనా టెస్టుల పేరుతో పైశాచికత్వం… యువతి పట్ల ల్యాబ్ టెక్నీషియన్ వికృత చేష్టలు

vimala p
కరోనా టెస్టుల పేరిట ఓ ల్యాబ్ టెక్నీషియన్ యువతి పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆమె జననాంగాల నుంచి నమూనాలు సేకరించాడు. విషయం బయటకు రావడంతో పోలీసులు