జమ్మూకశ్మీర్ లో పుల్వామా తరహా భారీ ఉగ్ర కుట్ర మరొకటి జరగనున్నట్టుగా నిఘావర్గాలు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనితో భారీగా సోదాలు చేసిన భద్రతాబలగాలు ఉగ్రమూకల
కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. స్టార్ టీవీ ప్రసారాలను పైరసీ చేసి ‘కె ఛానల్’ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గౌతం కమ్యూనికేషన్
ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు, ఇస్లాం మతప్రచారకుడు జకీర్ నాయక్ తమ ముందు స్వయంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వచ్చే నెల 31లోపు విచారణకు హాజరుకాకుంటే
ఉత్తరప్రదేశ్ లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని సంభాల్ జిల్లాలో వివాహ వేడుకలకు వెల్లివస్తూ తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్హౌస్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జమున జరిగిన ఈ ప్రమాదంలో రూ. 2కోట్ల ఆస్తి కాలి బూడిదయింది. అక్స్మట్టుగా
అనంతపురం జిల్లాలో టీడీపీ నేత చంద్రశేఖర్ నాయుడుకు చెందిన చీనీ తోటలను గుర్తుతెలియని దుండగులు నరికేశారు. చిన్నమల్లేపల్లికి చెందిన చంద్రశేఖర్ 3 ఎకరాల్లో 300 చెట్లను సాగు
కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన 70ఏళ్ల మహిళ ఉప్పు చేపల వ్యాపారం చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆమె వ్యాపారం కోసం విజయవాడకు వచ్చింది. తిరిగి ఉయ్యూరుకు వెళ్లడానికి
కాకినాడలోని గ్లాస్హౌస్ సెంటర్లో అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో రూ.2 కోట్ల ఆస్తి బుగ్గిపాలైంది. సూపర్ మార్కెట్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు మూడు అంతస్తులకు
అమెరికాలోని టెన్నెస్సీలో కూతురితో కలిసి నివాసముంటోందా మహిళ. ఆ రోజు షాపింగ్కు వెళ్లి ఇంటికొచ్చింది. అలా వచ్చేసరికి ఇంట్లోని మెట్లపై ఓ కుర్రాడు కూర్చొని ఉండటం గమనించింది.