వరంగల్ జిల్లా హన్మకొండలో 9 నెలల పాపను హత్యాచారం చేయడంపై ప్రజల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది. నిందితుడిని ఉరితీయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెళ్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాంకర్
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో పత్తి బేళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కొల్లూపూర్ చౌరస్తా సమీపంలో ఓ గోడౌన్లో
ఏపీ లోని అనంతపురం జిల్లాలో నారాయణ విద్యా సంస్థలపై విద్యార్థి సంఘాలు దాడికి దిగాయి.అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ జీసస్ నగర్లోని నారాయణ స్కూల్ ఫర్నీచర్ ను
దర్యాప్తు సంస్థలు పంజాజ్ నేషనల్ బ్యాంకు (పిఎన్బి)లో స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీలను స్వదేశానికి రప్పించేందుకు తీవ్రంగా
సోషల్ మీడియాలో కొంతమంది కావాలని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. కావాలనే అవతలి వారి మనసులను బాధ పెడుతుంటారు. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురికి కూడా ఇలాంటి
నేరం జరిగే విధానం కనిపించకుండా లక్షల్లో కొల్లగొట్టడం సైబర్ నేరగాళ్ల ప్రత్యేకత. ఇటీవలి కాలంలో ఈ తరహా నేరాలు గణనీయంగా పెరిగాయి. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)
టెక్ తెచ్చిపెడుతున్న తిప్పలు ఒక్కోసారి వినడానికే విచిత్రంగా ఉంటున్నాయి. అసలు ఆ టెక్ ను అలా ఉపయోగించవచ్చని, అలాంటి సందర్భాలు ఎదురైతే తప్ప తెలియడంలేదు. ఇటీవల ఒకే
హైదరాబాద్ బంజారాహిల్స్ లో అర్ధరాత్రి మందుబాబులు రెచ్చిపోయారు.రోడ్డుపై వెళ్ళేవారిని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించడంతో పాటు అడ్డుకునేందుకు యత్నించిన వారిపై దాడి చేశారు. రోడ్డుపక్కన పార్కింగ్ చేసిన వాహనాలపై
తనను ప్రేమించాలంటూ ఓ యువతిపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన నంద్యాల పట్టణ ప్రాంతంలోని నూనెపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని నూనెపల్లెకు చెందిన ప్రభు
అగ్గిపుల్లల కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నార్త్ సుమత్రా ప్రావిన్స్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో కనీసం 30 మంది మృతిచెందినట్లు అధికారులు