అధిక బరువు భారతదేశంలో కూడా ప్రధాన సమస్యగా పరిణమించింది. దీనితో ఈ సమస్యపై అవగాహనా లేక చాలామంది తప్పుడు నిర్ణయాలు దీర్ఘకాలికంగా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అసలు
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా వైద్య సేవలండిచాల్సిన వైద్యుడు లంచాలకు అలవాటు పడ్డాడు. చేతిలో డబ్బు పెడితే కానీ.. రోగిపై స్టెతస్కోప్ పెట్టడు ఓ డాక్టర్. లంచం
ఇటీవల కేరళలోని ఎర్నాకుళంలో నిఫా ప్రభావం పడిన విషయం తెలిసిందే. అయితే ఆ పరిస్థితి నుండి ఆ ప్రాంతం ఇప్పటికి పూర్తిగా కోలుకున్నట్టు, దానితోనే ఆ ప్రాంతాన్ని
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎబోలా వైరస్ కాంగోలోని గోమాకు విస్తరించిందంటూ కాంగో
సరిగ్గా నిద్ర లేకపోవటం లేదా ఎక్కువసేపు కంప్యూటర్ తదితర చూస్తూ ఉండటం లాంటివి కళ్ల అడుగున నల్లని వలయాలు ఏర్పడటానికి కారణం అవుతాయి. వాటిని తగ్గించుకోవాలంటే ముందు
పగటిపూట ఎండలు తగ్గుముఖం పట్టడం, సాయంత్రం చిరుజల్లులకు తోడు చలిగాలులు వీస్తుండటంతో స్వైన్ఫ్లూ వైరస్ వ్యాపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1227 స్వైన్ఫ్లూ
తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే బాలికలకు రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ద్వారా రాగి లడ్డూలు అందించనుంది. మధ్యాహ్న భోజనంలో