మనిషి ఆరోగ్యం కిడ్నీల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. వాటికి ఏ మాత్రం సమస్య వచ్చినా అనారోగ్యం తప్పదు. ఎందుకంటే.. రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరానికి అవసరం లేని
కరోనా వైరస్ నేపథ్యంలో ముఖానికి మాస్క్ మాత్రమే కాకుండా చేతిలో శానిటైజర్ కూడా పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వస్తువులను తాకిన వెంటనే చేతులను
ఆషాడంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. మురిసిపోతుంటారు. అయితే, ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు.. దీని వల్ల కలిగే
కరోనా వైరస్ నేపథ్యంలో కొందరు కూరగాయాలను సైతం సబ్బు, సర్ఫులతో శుభ్రం చేస్తున్నారు. అలా చేయడం సరైన విధానమేనా? కూరగాయలను, పండ్లను డిటర్జెంట్లతో కడగాల్సిన అవసరం లేదని
కరోనా వైరస్ను ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలని వైద్యులు చెబుతూనే ఉన్నారు. దీనికోసం మంచి ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం లిస్టులోకి ఇప్పుడు ‘ఇమ్యూనిటీ సందేశ్’ అనే
కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు అంతా శానిటైజర్లను వాడుతున్న సంగతి తెలిసిందే. బయటకు వెళ్లొచ్చినా, ఏమైనా వస్తువులను తాకినా, ప్రయాణాలు చేసినా చేతులను వెంటనే శానిటైజర్తో శుభ్రం
దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మిడతల దండును తరిమి కొట్టేందుకు రైతులు చేయని ప్రయత్నమంటూ లేదు. డీజే సౌండ్లు, రసాయనాలు చల్లి వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పంటలను