భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ఫోన్పేతో సహా నిబంధనలు ఉల్లంఘించిన ఐదు ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పీపీఐ) సంస్థలకు జరిమానా విధించినట్టు ప్రకటించింది. జరిమానా పడిన వాటిలో
ఒప్పో సంస్థ ఎ3ఎస్ స్మార్ట్ఫోన్ను ధరను భారీగా తగ్గించింది. రూ.3వేల మేర డిస్కౌంట్ను ప్రకటించింది. దీని తో ఈ ఫోన్కు చెందిన 2జీబీ ర్యామ్ ఇప్పుడు రూ.10,990కి
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
ఐడియా మరో అద్భుతమైన ఆఫర్ తో వినియోగదారులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. సిటీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న ఐడియా ఏడాది పాటు రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున
విమాన సంస్థల అధికారులు చెమటలు కక్కుతున్నారు. ఎయిరిండియా విమానాయాన సంస్థ సహా పలు విమాన సంస్థలు తీవ్ర నష్టాల్లో పయనిస్తున్నాయి. నష్టాల బాట పట్టడానికి కారణం ఏంటని
వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీల్ తదితర కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం మార్కెట్లపై ప్రభావాన్ని
పెప్సీ కో కంపెనీ దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనకు దిగడంతో వెనక్కి తగ్గింది. గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
సాధారణంగా హ్యాకర్లు ఏ అకౌంట్ను హ్యాక్ చేయడానికైనా అనేక పద్ధతులు పాటిస్తారు. మొదట మీ పేరు, తదితర ప్రాథమిక అంశాలను పరిశీలించి.. ఊహించి పాస్వర్డ్లను టైప్ చేసి