మార్కెట్ లో బంగారం ధరలలో భారీ పెరుగుదల నమోదు అవుతుంది. ఇదంతా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థికమాంద్యం వలన అని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్యయుద్ధం
నేటి నుంచి రిలయెన్స్ జియో ఫైబర్ సర్వీసులు కమర్షియల్గా ప్రారంభమయ్యాయి. ఇతర కంపెనీలకు ధీటుగా ప్లాన్స్ ప్రవేశపెట్టింది రిలయెన్స్. వేయి 600 నగరాల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్
ఒకినావా తన సరికొత్త ‘ప్రైజ్ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను 71,990 రూపాయల (ఎక్స్షోరూమ్)గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్ బ్లాక్, గ్లాసీ
సాధారణంగా ఆన్లైన్ షాపింగ్లో దుస్తులు, పాదరక్షల విషయంలో చాలామంది చేదు అనుభవాలు ఎదుర్కొంటుంటాం. ఆర్డర్ చేసిన దానికి చేతికందిన దానికి తేడా కనిపిస్తుంది. కొన్నిసార్లు రంగులు, సైజులు
ఫోక్స్వేగన్ మార్కెట్లోకి సరికొత్త మోడల్స్ను విడుదల చేసింది. పోలో, వెంటో 2019 ఎడిషన్లను నేడు మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఫోలో ఫేస్లిఫ్ట్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.82
ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేకపోవడంతో రెండు రోజుల పాటు ప్రొడక్షన్ ను నిలిపివేస్తున్నట్టు మారుతి సుజుకి ప్రకటించింది. ఈనెల 7, 9 తేదీల్లో గురుగావ్, మనెసార్ ప్లాంట్లను
వినాయక చవితి ముందు గృహ వినియోగదారులపై గ్యాస్ కంపెనీలు అదనపు భారం మోపాయి. పద్నాలుగు కిలోల బరువున్న సిలెండర్ ధరను 16 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
అధునాతన ఫీచర్లతో యాపిల్ సరికొత్త ఐఫోన్లను త్వరలో విడుదల చేయనుంది. సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహించననున్న యాపిల్ ఈవెంట్లో ఆ సంస్థ తన నూతన ఐఫోన్లను విడుదల
బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇప్పటికే మద్యనిషేధం విధించి, మందుబాబులకు షాక్ ఇచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా అమ్మకాలను నిషేధిస్తూ