టిక్టాక్పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే టెక్నాలజీ హబ్గా వెలుగొందుతున్న హైదరాబాద్ టిక్టాక్ స్థానాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో.. నగరానికి చెందిన
ఇంటర్నెట్ సేవలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేశ్ అంబానీ పలు విషయాలు వెల్లడించారు ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…భారత్ సహా ప్రపంచం మొత్తం 5జీని అభివృద్ధి చేస్తుంటే
దేశంలో బంగారానికి 70 శాతం డిమాండ్ పడిపోయినట్టు ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఈ మేరకు ‘క్యూ2 బంగారం డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో నివేదికను విడుదల
కరోనా కేసుల ఉద్ధృతి వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాలు ప్యాకేజీలను ప్రకటించడంతో పసిడి ధర 2000 డాలర్లకు చేరడానికి కారణమైందని నిపుణులు అంటున్నారు. పసిడి
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో గూగుల్ సంస్థ వర్క్
ఆగస్టు 31తో ముగియనున్న మారటోరియాన్ని మరికొంతకాలం పొడిగించాలన్న ఆలోచనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా వైరస్ విజృంభించిన తరువాత తొలుత