telugu navyamedia

వ్యాపార వార్తలు

టిక్ టాక్ ను సొంతం చేసుకునేందుకు రిలయన్స్ యత్నం!

vimala p
ఇండియాలో చైనాకు చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను నిషేధించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ప్రయత్నాలు

టిక్ టాక్ స్థానాన్ని ఆక్రమించనున్న “హైస్టార్” హైదరాబాద్ యాప్

vimala p
టిక్‌టాక్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే టెక్నాలజీ హబ్‌గా వెలుగొందుతున్న హైదరాబాద్‌ టిక్‌టాక్‌ స్థానాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో.. నగరానికి చెందిన

గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు గుడ్ న్యూస్

vimala p
మీరు గూగుల్ పే ఉపయోగిస్తున్నారా? లేదంటే ఫోన్ పే వాడుతున్నారా? అయితే మీకు తీపికబురు. గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

బంగారం ధర తగ్గుముఖం!

vimala p
మొన్నటి వరకూ భారీగా పెరిగిన ఆభరణాల ధరలు కొద్దిగా దిగొచ్చాయి. న్యూఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర 1,317 తగ్గి రూ. 54,763కు చేరుకోగా, కిలో వెండి

రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపేసిన ఆర్టీఐ

vimala p
ఇకపై రెండు వేల నోట్ల సంఖ్య మరింత తగ్గనుంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక్క 2 వేల రూపాయల నోటును కూడా ముద్రించ

ఇండియాకు మళ్ళీ టిక్ టాక్

vimala p
చైనా తలెత్తిన గొడవల కారణంగా కేంద్ర ప్రభుత్వం పలు చైనా యాప్ లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. భారత చర్యతో బాగా నష్టపోయింది టిక్ టాకే.

ఈ బ్యాంకులో అతి తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్…!

vimala p
అతిపెద్ద దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌‌డీఎఫ్‌సీ బ్యాంక్ ల కన్నా తక్కువ వడ్డీకే మరో బ్యాంక్

దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మందికి 2జీ ఫీచర్‌ ఫోన్లు: ముఖేశ్‌ అంబానీ

vimala p
ఇంటర్నెట్‌ సేవలపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్ ముఖేశ్‌ అంబానీ పలు విషయాలు వెల్లడించారు ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…భారత్‌ సహా ప్రపంచం మొత్తం 5జీని అభివృద్ధి చేస్తుంటే

74 శాతం తగ్గిన ఆభరణాల డిమాండ్: డబ్ల్యూజీసీ

vimala p
దేశంలో బంగారానికి 70 శాతం డిమాండ్ పడిపోయినట్టు ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఈ మేరకు ‘క్యూ2 బంగారం డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో నివేదికను విడుదల

పెరుగుతున్న పసిడి ధర..10 గ్రాములకు రూ.52,301

vimala p
కరోనా కేసుల ఉద్ధృతి వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాలు ప్యాకేజీలను ప్రకటించడంతో పసిడి ధర 2000 డాలర్లకు చేరడానికి కారణమైందని నిపుణులు అంటున్నారు. పసిడి

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పొడిగించిన గూగుల్‌

vimala p
క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అనేక సంస్థలు తమ ఉద్యోగులకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ కల్పించిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో గూగుల్ సంస్థ వ‌ర్క్

మారటోరియాన్ని పొడిగించనున్న ఆర్బీఐ!

vimala p
ఆగస్టు 31తో ముగియనున్న మారటోరియాన్ని మరికొంతకాలం పొడిగించాలన్న ఆలోచనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా వైరస్ విజృంభించిన తరువాత తొలుత