telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఎట్టిపరిస్థితుల్లో అవినీతిని సహించను: సీఎం జగన్

vimala p
అవినీతి ఏ స్థాయిలో ఉన్నా తాను సహించనని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదనిజగన్ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ

రెండు లక్షల కోట్లు దాటనున్న.. ఏపీ బడ్జెట్..

vimala p
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూలై 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 12న

విజయవాడ : .. ఆ ఫ్లై ఓవర్‌ను రెండు రోజుల పాటు మూసివేత …

vimala p
రామవరప్పాడు ఫ్లై ఓవర్‌ను మరమ్మతుల నిమిత్తం రెండు రోజుల పాటు మూసివేయనున్నారు. శని, ఆదివారాల్లో పలు మరమ్మతు పనులు చేయనున్న నేపథ్యంలో వాహనాలను దారి మళ్లించనున్నారు. కొద్ది

ఏపీలో 47 మంది ఐఏఎస్ ల బదిలీ.. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ

vimala p
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో వివిధ శాఖాలలోని ఉన్నతాధికారులకు బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం రాత్రికి రాత్రి 47 మంది ఐఏఎస్ అధికారులను

ఉన్నత విద్యామండలి చైర్మన్ .. ప్రొఫసర్ హేమచంద్రా రెడ్డి … !

vimala p
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ కె. హేమచంద్రారెడ్డిని నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చైర్మన్‌గా ఉన్న ఎస్‌.

ఉపాధ్యాయుల పదోన్నతులకు షెడ్యూల్‌ విడుదల

vimala p
ఏపీ టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. సొంత మేనేజ్‌మెంట్లలోనే అడ్‌హాక్‌ ప్రాతిపదికన వీటిని నిర్వహించాలని స్పష్టం చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌

ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ తో .. ఏపీసీఎం ..

vimala p
ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా నిపుణుల

ప్రేమించాలంటూ యువతిపై అత్యాచారయత్నం

vimala p
తనను ప్రేమించాలంటూ ఓ యువతిపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన నంద్యాల పట్టణ ప్రాంతంలోని నూనెపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని నూనెపల్లెకు చెందిన ప్రభు

ఏపీలో .. ఇంజనీర్ లకు పదోన్నతులు..

vimala p
గత ప్రభుత్వం రాష్ట్ర జలవనరుల శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు

ఏపీలో పరిషత్ ఎన్నికలకు సన్నాహాలు

vimala p
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమవుతుంది. వచ్చే నెల 3, 4 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగియనున్నందున పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు

సీబీఐ దాడులకు భయపడే .. ఆ నలుగురు పార్టీ మారారు .. : పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు

vimala p
పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై స్పందించాడు. సీబీఐ దాడులకు భయపడే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారారని ఆరోపించారు.

టీటీడీ చైర్మన్ గా.. వైవీ సుబ్బారెడ్డి .. ఉత్తర్వులు జారీ.. గత బోర్డు రద్దు..

vimala p
టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) ట్రస్టు బోర్డు చైర్మన్ గా వైసీసీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. నేడు ఆయన నియామక పత్రాలపై సీఎం జగన్