విశాఖ తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ రాజీనామా చేశారు. ఎన్నార్సీతో పాటు రాజధానిపై టీడీపీ వైఖరికి నిరసనగా ఆయన రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన
ఆరు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వానికి మందలింపులు అవసరమా? అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మొదట పీపీఏలు, పోలవరం విషయంలో హైకోర్టు మందలించిందని
టీడీపీ ఎంపీ కేశినేని నానిని విజయవాడలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంత రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు ఆయన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ సూచించిన అంశాలను ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుపరుస్తున్నారని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పేరా రామచంద్రాపురంలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ అంతా మంటల్లో కాలిపోయింది. ఆయిల్
చంద్రబాబును తిడితే రిజర్వాయర్లలోకి నీళ్లు వెళ్లవని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ పరిపాలనా వైఫల్యాన్ని
రాజధానిని తరలించాలనే ఆలోచన మంచిది కాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని పై నెలకొన్న గందరగొలంతో అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతోంది. గుంటూరు