telugu navyamedia

ఆంధ్ర వార్తలు

నా పేరుతో సెటిట్ మెంట్లు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టండి: విజయసాయి రెడ్డి

vimala p
నా పేరుతో ల్యాండ్ సెటిట్ మెంట్లు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టండని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోలీసులకు చెప్పారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో

మీడియా ముందుకు ఎమ్మెల్యే ఆర్కే: టీడీపీపై ఆగ్రహం

vimala p
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే (ఆళ్ల రామకృష్ణారెడ్డి) ఎక్కడకు వెళ్లారంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అమరావతిపై రైతులు ఆందోళనలు కొనసాగిస్తుంటే ఆర్కే కనిపించడం లేదంటూ పోలీస్

విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ రాజీనామా

vimala p
విశాఖ తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ రాజీనామా చేశారు. ఎన్నార్సీతో పాటు రాజధానిపై టీడీపీ వైఖరికి నిరసనగా ఆయన రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన

హోం మంత్రిపై జేఏసీ నేతలు ఆగ్రహం

vimala p
ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ను కలిసేందుకు వచ్చిన అమరావతి పరిరక్షణ సమితి నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వారికి మంత్రి సుచరిత అనుమతి నిరాకరించారు.

ఆరు నెలల్లో అన్ని మందలింపులే.. వైసీపీపై సోమిరెడ్డి విమర్శలు

vimala p
ఆరు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వానికి మందలింపులు అవసరమా? అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మొదట పీపీఏలు, పోలవరం విషయంలో హైకోర్టు మందలించిందని

ఎంపీగా ఉన్న నన్ను ఎలా ఆపుతారు.. పోలీసులపై కేశినేని ఫైర్

vimala p
టీడీపీ ఎంపీ కేశినేని నానిని విజయవాడలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంత రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు ఆయన

విజయవాడలో కేశినేని నాని హౌస్ అరెస్ట్

vimala p
విజయవాడలోని తన నివాసంలో టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏపీ రాజధానిపై నెలకొన్న గందరగోళం పై అమరావతి ప్రాంత రైతులు ఆందోళన

మంత్రి వర్గ భేటీ నేపథ్యంలో ఇళ్లకు నోటీసులు

vimala p
ఏపీ రాజధాని గురించి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ నెల 27న విశాఖలో కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు

శ్రీకృష్ణ కమిటీ అంశాలను జగన్ అమలు చేస్తున్నారు: నారాయణమూర్తి

vimala p
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ సూచించిన అంశాలను ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలుపరుస్తున్నారని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక

ఆయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం!

vimala p
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పేరా రామచంద్రాపురంలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ అంతా మంటల్లో కాలిపోయింది. ఆయిల్

చంద్రబాబును తిడితే రిజర్వాయర్లలోకి నీళ్లు వెళ్లవు: వైసీపీపై దేవినేని ఫైర్

vimala p
చంద్రబాబును తిడితే రిజర్వాయర్లలోకి నీళ్లు వెళ్లవని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ పరిపాలనా వైఫల్యాన్ని

రాజధానిని తరలించాలనే ఆలోచన మంచిది కాదు: కన్నా

vimala p
రాజధానిని తరలించాలనే ఆలోచన మంచిది కాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని పై నెలకొన్న గందరగొలంతో అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతోంది. గుంటూరు