telugu navyamedia

ఆంధ్ర వార్తలు

చంద్రబాబు పగటి వేషగాడిలా మారిపోయాడు: విజయసాయి రెడ్డి

vimala p
మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతి చుట్టూ నాలుగు గ్రామాల్లో మొసలి కన్నీరు కార్చుతూ పగటి వేషగాడిలా చంద్రబాబు మారిపోయారని

కేసులు నమోదైన అమరావతి రైతులకు నోటీసులు

vimala p
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు

హెరిటేజ్ భూములపై .. స్పష్టత ఇచ్చిన లోకేష్ ..

vimala p
అమరావతిలో హెరిటేజ్ కి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు భూములను అక్రమంగా ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ తన ఫేస్ బుక్

ఏపీ రాజధానిపై.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు …

vimala p
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది.. కేంద్రానికి సంబంధం లేదని తేల్చిచెప్పారు. రాజధానిపై ఏపీ ప్రభుత్వం

ఫిబ్రవరి 1 నుంచి .. కొత్త రేషన్ కార్డుల పంపిణీ …

vimala p
ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధం అయింది. ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లను అందించాలని సీఎం జగన్

వైసీపీ ఆరోపణలకు … టీడీపీ కౌంటర్…

vimala p
ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అంబటి రాంబాబుకు అర్థం తెలుసా అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వర్ రావు ప్రశ్నించారు. విజయవాడలో ఆయన

అమరావతిపై అపోహలు సృష్టించొద్దు: ఎంపీ కనకమేడల

vimala p
ఏపీ రాజధాని అమరావతిపై అపోహలు సృష్టించొద్దని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో అపోహలు సృష్టించి ఎడారి చేస్తున్నారని వైసీపీ

గవర్నర్‌ ను కలిసిన సీఎం జగన్

vimala p
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ తో సీఎం జగన్మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్ భవన్ లో బిశ్వభూషణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మూడు

పవన్ సినిమా స్టంట్లు చేయాలని చూస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి

vimala p
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శనాస్త్రాలు సంధించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ లో పర్యటించిన అనంతరం

అమరావతిలో ఒక మాట, విశాఖలో మరో మాట: చంద్రబాబు పై వెల్లంపల్లి విమర్శలు

vimala p
మాజీ సీఎం చంద్రబాబు పై ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ లో ఆయా శాఖల అధికారులతో కలిసి మంత్రి

ఏసీబీ పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తి

vimala p
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పని తీరుపనితీరుపై ఏపీ సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీపై ఈరోజు ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

సకల జనుల సమ్మెకు అమరావతి రైతులు సిద్దం!

vimala p
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత 16 రోజులుగా రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో రాజధాని రైతులు మలి