మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతి చుట్టూ నాలుగు గ్రామాల్లో మొసలి కన్నీరు కార్చుతూ పగటి వేషగాడిలా చంద్రబాబు మారిపోయారని
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది.. కేంద్రానికి సంబంధం లేదని తేల్చిచెప్పారు. రాజధానిపై ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజధాని అమరావతిపై అపోహలు సృష్టించొద్దని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో అపోహలు సృష్టించి ఎడారి చేస్తున్నారని వైసీపీ
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ తో సీఎం జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్ భవన్ లో బిశ్వభూషణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మూడు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శనాస్త్రాలు సంధించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ లో పర్యటించిన అనంతరం
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత 16 రోజులుగా రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో రాజధాని రైతులు మలి