కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా ప్రభావంపై ఏపీ సీఎం జగన్
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు తో పాటు వంతులవారీ పని విధానాన్ని అమలు
‘జనతా కర్ప్యూ’ పిలుపు నేపథ్యంలో ఆదివారం ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈరోజు మీడియా ప్రతినిధులతో
రేపటి జనతా కర్ఫ్యూని ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండడం
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.ఎస్ఈసీకి ఆమే లేఖ రాయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీటీడీ స్వామివారి దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో లడ్డులను టీటీడీ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు ఉచితంగా ఇవ్వాలని
కరోనా వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల్లో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలతో కూడిన వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సామాజిక బాధ్యతతో మీడియా సంయమనం పాటించాలని కోరుతూ
కరోనాపై ప్రతిపక్షాలు ప్రజల్లో అలజడి సృష్టించ వద్దని ఏపీ మంత్రి కన్నబాబు సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఏంటో అర్థం కావట్లేదని, కరోనాపై ఆయన రివ్యూలు