telugu navyamedia

ఆంధ్ర వార్తలు

పాజిటివ్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

vimala p
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా ప్రభావంపై ఏపీ సీఎం జగన్

ఏపీ ఉద్యోగులకు వంతులవారీ విధులు!

vimala p
కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు తో పాటు వంతులవారీ పని విధానాన్ని అమలు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్

vimala p
కరోనా వైరస్‌ ను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50శాతం ప్రభుత్వ ఉద్యోగులు వారం పాటు ఇంటి నుంచి పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు

ఏపీలో రేపు ఆర్టీసీ బస్సులు బంద్: మంత్రి పేర్ని నాని

vimala p
‘జనతా కర్ప్యూ’ పిలుపు నేపథ్యంలో ఆదివారం ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈరోజు మీడియా ప్రతినిధులతో

ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలి: ఏపీ గవర్నర్‌

vimala p
రేపు నిర్వహించే జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ పాటించాలని ఏపీ గవర్నర్‌ హరిచందన్ ప్రజలను కోరారు. ఆదివారం ఉ.7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా

ఒంగోలులో కరోనాపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష

vimala p
ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనాపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మూడు కరోనా

అత్యవసర సేవలకు పోలీసులు సిద్ధంగా ఉండాలి: డీజీపీ గౌతం సవాంగ్

vimala p
రేపటి జనతా కర్ఫ్యూని ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండడం

ఆ లేఖ ఎవరు సృష్టించినా కేసులు ఎదుర్కోవాల్సిందే: విజయసాయిరెడ్డి

vimala p
ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా

రాష్ట్ర ప్రజల ప్రాణాలు ఏం కావాలనుకుంటున్నారు?: సోమిరెడ్డి

vimala p
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.ఎస్ఈసీకి ఆమే లేఖ రాయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ

ఉద్యోగులకు ఉచితంగా లడ్డూల పంపిణీ: టీటీడీ

vimala p
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీటీడీ స్వామివారి దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో లడ్డులను టీటీడీ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు ఉచితంగా ఇవ్వాలని

కరోనా వార్తలపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కారు

vimala p
కరోనా వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల్లో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలతో కూడిన వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సామాజిక బాధ్యతతో మీడియా సంయమనం పాటించాలని కోరుతూ

ప్రతిపక్షాలు ప్రజల్లో అలజడి సృష్టించొద్దు: కన్నబాబు

vimala p
కరోనాపై ప్రతిపక్షాలు ప్రజల్లో అలజడి సృష్టించ వద్దని ఏపీ మంత్రి కన్నబాబు సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఏంటో అర్థం కావట్లేదని, కరోనాపై ఆయన రివ్యూలు