కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశీయ విమాన సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా తిరిగి ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు
అవినీతికి చోటివ్వని పారిశ్రామిక విధానానికే తమ ప్రాధాన్యత అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు నిర్వహించిన ఇండస్ట్రియల్ టాస్క్
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా అమరావతిని ప్రకటించాలని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజధాని రైతుల ఆందోళనలపై కన్నా స్పందించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన
తమ హయాంలో పూర్తయిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పేదల కోసం నాడు టీడీపీ ప్రభుత్వం 29.52 లక్షల
ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో నిర్బంధించారని సస్పెండైన విశాఖ ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనకు ఎటువంటి అనారోగ్యం లేదని వాదిస్తోన్న ఆయన తనను
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కన్నడ సినిమా స్టామినాను పాన్ ఇండియా లెవెల్కు తీసుకెళ్లి
కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కోరంగానికి సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్రం థియేటర్ల విషయంలో ఉన్న లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తుందని భావించాయి.