telugu navyamedia

vimala p

ఏపీ, కర్ణాటక, ఝార్ఖండ్‌లో భూ ప్రకంపనలు!

vimala p
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఝార్ఖండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో

దేవాలయాలకు కొత్త విధి విధానాలు!

vimala p
దేశవ్యాప్తంగా మరో మూడు రోజుల్లో దేవాలయాలు తెరచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల విషయంలో కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ దేవాలయంలోనూ భగవంతుడికి ప్రసాదాలు సమర్పించడం,

రైళ్లలో తగ్గుతున్న ప్రయాణికుల సంఖ్య

vimala p
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి ప్రాత్యేక రైళ్లు పట్టాలేక్కిన సంగతి తెలిసిందే. తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు క్యూకట్టారు.

కరోనా సోకితే ఇకపై ఇంట్లోనే చికిత్స.. కేంద్రం తాజా మార్గదర్శకాలు!

vimala p
దేశంలో కరోనా విజృంభించడంతో రోజుకు సుమారు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై వైరస్ సోకినా

మియాపూర్‌లో ప్రధాన రోడ్డు మధ్యలో భారీ గుంత

vimala p
మియాపూర్-ప్రశాంత్‌నగర్ ప్రధాన రోడ్డు అకస్మాత్తుగా కుప్పకూలిపోయి భారీ గుంత ఏర్పడింది. 10 అడుగుల వెడల్పు, 14 అడుగుల లోతులో ఏర్పడిన ఈ గుంత వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది.

తుపాకీతో కాల్చుకొని.. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

vimala p
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ నరసింహవర్మ ఆత్మహత్యాయత్నం చేశాడు. తుపాకీతో కాల్చుకొని నరసింహవర్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుల్లెట్ తలలోకి దూసుకెళ్లడంతో నరసింహవర్మ పరిస్థితి విషమంగా ఉంది.

భూసేకరణ పేరిట కోట్ల రూపాయల వసూలు: దేవినేని ఉమ

vimala p
వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. భూసేకరణ పేరిట కోట్లరూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ’50 వేల రూపాయలు ఇస్తేనే పేదవాడికి

మంచిర్యాల ప్రాంతంలో పులి సంచారం!

vimala p
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మొన్నటి వరకు రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. దీంతో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇంతవరకూ చిరుతపులులు జనావాసాల్లోకి వచ్చిన

మాస్క్ లు పంపిణీ చేసిన యువకునికి కరోనా

vimala p
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఉచితంగా మాస్కూలు పంపిణీ చేసిన ఓ వ్యక్తి ఇబ్బందుల పాలయ్యాడు. ప్రజలకు మాస్క్ లను ఉదారంగా పంచిన

వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యం: మంత్రి సబిత

vimala p
వ్యవసాయ రంగానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్‌ మండలంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌

ఈ నెల 20 నుంచి బీటెక్‌ పరీక్షలు

vimala p
ఈ నెల 20 నుంచి బీటెక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జంబ్లింగ్‌ విధానాన్ని జేఎన్‌టీయూహెచ్‌ రద్దు చేసింది. కాలేజీల్లో చదివిన

సీబీఐ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేత.. సుప్రీంలో చిదంబరానికి ఊరట!

vimala p
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన బెయిలుపై సీబీఐ వేసిన రివ్యూ