సీనియర్ నటి ఉషారాణి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 65 సంవత్సరాలు గతకొద్దిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె ఆదివారం నాడు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. రాజాం మండలం మొగిలివలస బ్రిడ్జి దగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థిని రాధిక మృతిచెందింది. మృతురాలి స్వస్థలం
వివాహవేడుకల్లో వంట చేసిన మాస్టర్కు వైరస్ సోకడంతో నూతన వధూవరులతో సహా పెళ్లికి హాజరైనవారు అందరినీ అధికారులు క్వారంటైన్కు తరలించారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా గుబ్బి తాలూకాలో
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు కారణం ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం అంటూ నెటిజన్లు బాలీవుడ్ ప్రముఖులపై దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. బైకాట్ బాలీవుడ్
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్నాథ్ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్నాథ్ మూడు
కరోనా దెబ్బకు పలు దేశాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోవాల్సిన డొనాల్డ్ ట్రంప్ కీలక
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా
గాల్వన్ ఘటన తో చైనాపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చైనా మొబైల్స్, ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సెలబ్రెటీలపై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. వెంటనే
కోలీవుడ్ హీరో ధనుష్కు టాలీవుడ్లోనూ అభిమానులను ఉన్నారు. నటనతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకుంటున్నారు. గతంలో మారి 2 చిత్రం కోసం ఆయన చేసిన వర్కవుట్స్ వీడియో ఇప్పుడు