మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఆకాశ్-1 ఎస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణి పరీక్ష విజయవంతమైంది. రెండు రోజుల
మేషం : ఈ రోజు స్నేహితులు లేదా బంధువులను కలుసుకుంటారు. కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, ప్రయాణం
తెలంగాణ ఇంటర్ రీ వెరిఫికేషన్ ఫలితాలు వెల్లడయ్యాయి. రీ వెరిఫికేషన్ లో 1,137 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఫెయిలైన
ఇరాన్ దేశంలోని గోగోన్ నగరంలో యోగా చేస్తున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. యోగా నేర్చుకుంటున్న వారితో పాటు నిర్వహిస్తున్న యోగా టీచర్ను సైతం అరెస్ట్
ఒకప్పుడు టాలీవుడ్ లో తన హవా కొనసాగించిన త్రిష ప్రస్తుతం లేడి ఓరియంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తోంది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకున్నా తమిళంలో మాత్రం విజయాలు అందుకుంటోంది.
పేదల సంక్షేమమే ధ్యేయంగా చేస్తానని బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక సామన్య కార్యకర్తగా ఉన్న తనను
ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా
ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయర్స్ బీచ్ ఒడ్డుకు చనిపోయిన ఓ డాల్ఫిన్ కొట్టుకు వచ్చింది. ఆ కళేబరంను కోసి చూడగా పొట్టమొత్తం మానవ వ్యర్థాలతోనే నిండిపోయి ఉంది. అలాగే
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పని చేద్దామని పార్టీ నేతలకు, కార్యకర్తలకు మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు