కేరళకు చెందిన అబ్దుల్ అనే 24 ఏళ్ళ వ్యక్తి సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి ఢిల్లీ వస్తున్నాడు. అబ్దుల్ విమానంలో ప్రయాణిస్తూ సిగిరెట్ తాగడానికి ప్రయత్నించగా.. ఎయిర్హోస్టెస్
మెక్సికో సిటీ నుంచి టోక్యో వెళ్తున్న విమానం సొనోరా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానంలోని ఓ ప్రయాణికుడికి మూర్ఛ రావడంతో ల్యాండింగ్ చేసి వైద్యులను సంప్రదించగా..
బాలీవుడ్ లో స్టార్ వారసుల ఎంట్రీ ఎక్కువవుతోంది. ఇప్పటికే హీరోయిన్లుగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు.
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్లో “వెంకీమామ” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి ఫిలింనగర్
30 నుండి ఆరంభం కానున్న ప్రపంచకప్ కోసం ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు బంగ్లాతో భారత్ మ్యాచ్ జరుగుతుంది. న్యూజిలాండ్ చేతిలో
జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను
మొదటిసారిగా తన పార్టీ ఓటమిపై బాలకృష్ణ స్పందించాడు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమేనని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తనను గెలిపించిన ప్రజలకు చివరి వరకు
తిరుమల పుణ్యక్షేత్రం ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి సుమారు 26 మంది శ్రీవారి భక్తులతో తిరుమలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.