ఢిల్లీ రైల్వేస్టేషన్ లో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన ప్రయాణీకులు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఫ్లాట్ఫాం 8లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో