telugu navyamedia

vimala p

కార్ల యజమానులకు కేజ్రీవాల్ సర్కారు షాక్..పార్కింగ్ రుసుము భారీగా పెంపు

vimala p
దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కార్ల సంఖ్య పెరిగిపోతుంది. ఢిల్లీవాసులు రోజుకు 500 కార్లు కొత్తగా కొనుగోలు చేస్తున్నట్టు రవాణాశాఖ అధికారులు తెలిపారు. దీంతో కాలుష్యాన్ని

ఢిల్లీలో .. వాహనాల పార్కింగ్ చార్జీలకు రెక్కలు …

vimala p
ఢిల్లీలో వాహనాల పార్కింగ్ చార్జీలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. కారు పార్కింగ్ చార్జీలను అనూహ్యంగా పెంచడం ద్వార కాలుష్యాన్ని నియంత్రించాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత

బ్యాంకుల పరిస్థితికి .. గత ప్రధానే కారణం.. : నిర్మలాసీతారాం

vimala p
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ల నిర్ణయాలతోనే భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు దారుణంగా దిగజారిందని కేంద్ర

కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. యాపిల్ వ్యాపారి మృతి

vimala p
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ ట్రంజ్ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నిన్న సాయంత్రం పంజాబ్‌కు చెందిన యాపిల్ వర్తకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి

ఫిలిప్పీన్స్‌ : .. భారీ భూకంపం .. 5 మృతి.. 77మంది గాయపడ్డారు..

vimala p
ఫిలిప్పీన్స్‌ లో గత రాత్రి సంభవించిన భూకంపం వల్ల ఐదుగురు మరణించగా, మరో 77 మంది గాయపడ్డారు. ఉత్తర కొటబాటో ప్రాంతంలో భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై

యాత్రికుల బస్సు ప్రమాదానికి గురై… 35మంది మృతి..

vimala p
మక్కా యాత్రికులతో వెళ్తున్న బస్సును ప్రొక్లెయినర్ ఢీకొట్టిన ఘటనలో 35మంది మరణించారు, నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో ఈ ప్రమాదం జరిగింది. మదీనా నగరంలోని

ప్రచార బరిలోకి కేసీఆర్ .. హుజూర్ నగర్ గెలుపే లక్ష్యం..

vimala p
హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ఏప్రిల్ 8న వికారాబాద్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. తరువాత ప్రచారం చేయడం ఇదే

నోకియా .. 3.2, 2.2 స్మార్ట్ ఫోన్లు .. అతితక్కువ ధరలకే..

vimala p
నోకియా మరోసారి భారత మార్కెట్ లో తమ సత్తా చాటాలని ఆరాటపడుతోంది. ఈ మేరకు తన మొబైల్స్ ని లేటెస్ట్ ఫీచర్స్ లో లాంచ్ చేయడమే కాకుండా

పాఠశాల విద్యార్థుల .. మందు పార్టీ.. ఆత్మహత్య ..

vimala p
పాఠశాల తరగతి గదిలో మద్యంతో విద్యార్థిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇది చూసిన ఉపాధ్యాయుడు వారిని మందలించాడు. దీంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సేలం

ఈ గ్రహాలపై .. పంటలు పండించవచ్చట.. తేల్చేసిన పరిశోధకులు..

vimala p
భవిష్యత్తులో జాబిల్లి, అంగారకుడిపై మానవులు స్థావరం ఏర్పాటుచేసుకుంటే, వారికి కావాల్సిన ఆహార పదార్థాలను అక్కడే పండించుకోవచ్చు! ఆ రెండింటి మట్టి కొన్ని పంటల సాగుకు అనుకూలంగా ఉందని

వైఎస్సార్‌ నవోదయం .. చిన్న తరహా పరిశ్రమలకు కొండంత అండ..

vimala p
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ‘వైఎస్సార్‌ నవోదయం’ పథకం గురువారం ప్రారంభం కానుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా సుమారు 80,000

ఎఫ్.సి.ఐ.లో .. మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం..

vimala p
దేశ ఆహార భద్రతని పర్యవేక్షించే ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థకి దేశవ్యాప్తంగా ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో డిపోలు కూడా