దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కార్ల సంఖ్య పెరిగిపోతుంది. ఢిల్లీవాసులు రోజుకు 500 కార్లు కొత్తగా కొనుగోలు చేస్తున్నట్టు రవాణాశాఖ అధికారులు తెలిపారు. దీంతో కాలుష్యాన్ని
ఢిల్లీలో వాహనాల పార్కింగ్ చార్జీలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. కారు పార్కింగ్ చార్జీలను అనూహ్యంగా పెంచడం ద్వార కాలుష్యాన్ని నియంత్రించాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ల నిర్ణయాలతోనే భారత్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు దారుణంగా దిగజారిందని కేంద్ర
జమ్మూకశ్మీర్లోని షోపియాన్ ట్రంజ్ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నిన్న సాయంత్రం పంజాబ్కు చెందిన యాపిల్ వర్తకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి
మక్కా యాత్రికులతో వెళ్తున్న బస్సును ప్రొక్లెయినర్ ఢీకొట్టిన ఘటనలో 35మంది మరణించారు, నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో ఈ ప్రమాదం జరిగింది. మదీనా నగరంలోని
హుజూర్నగర్లో సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన లోక్సభ ఎన్నికల్లో ఏప్రిల్ 8న వికారాబాద్లో ఎన్నికల ప్రచారం చేశారు. తరువాత ప్రచారం చేయడం ఇదే
పాఠశాల తరగతి గదిలో మద్యంతో విద్యార్థిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇది చూసిన ఉపాధ్యాయుడు వారిని మందలించాడు. దీంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సేలం
భవిష్యత్తులో జాబిల్లి, అంగారకుడిపై మానవులు స్థావరం ఏర్పాటుచేసుకుంటే, వారికి కావాల్సిన ఆహార పదార్థాలను అక్కడే పండించుకోవచ్చు! ఆ రెండింటి మట్టి కొన్ని పంటల సాగుకు అనుకూలంగా ఉందని
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ‘వైఎస్సార్ నవోదయం’ పథకం గురువారం ప్రారంభం కానుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా సుమారు 80,000