స్టార్ హీరోపై కోపంతో కట్టుకున్న భార్యనే భర్త దారుణంగా చంపేసిన ఘటన వైరల్ అవుతోంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “అల వైకుంఠపురములో”. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న
భారతదేశ క్రికెట్ చరిత్రలో 1983 ఏడాదిని మరచిపోలేం. కపిల్ దేవ్ నాయకత్వంలో తిరుగులేని వెస్టీండిస్ టీమ్పై విజయాన్ని సాధించిన క్రికెట్ విశ్వవిజేతగా భారతదేశం ఆవిర్భవించిన సంవత్సరమది. తొలిసారి
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాకరించిన నేపథ్యంలో “మహా” రాజకీయం మలుపులు తిరుగుతుంది. ముంబయిలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. మహారాష్ట్రలో
వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోలకు గట్టి పోటీస్తున్నారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ఇటీవలే “హౌస్ ఫుల్-4” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్షయ్. ఇతర
హైదరాబాదులోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆగివున్న ఉన్న ఇంటర్సిటీ రైలు ట్రాక్పైకి ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చి ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంఎంటీఎస్ డ్రైవర్
సోషల్ మీడియా వల్ల సెలెబ్రెటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిందన్న మాట వాస్తవమే. కానీ దీనివల్ల సెలెబ్రెటీలకు చాలా వరకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సెలబ్రిటీలకు,
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేన-బీజేపీ మధ్య వైరుధ్యం ఏర్పడిన నేపథ్యంలో శివసేన నుంచి ఎంపీగా గెలిచి, కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించిన అరవింద్ సావంత్ ఆ
తెలుగులో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్-3 షో పూర్తయ్యింది. రాహుల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్