telugu navyamedia

vimala p

రజినీ, కమల్ లపై విమర్శలు… అతనితో వేదిక పంచుకోవడమే కారణం…!

vimala p
తమిళ సినీ నటులు రజినీకాంత్, కమల్‌‌హాసన్‌లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చెన్నైలోని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కార్యాలయ ప్రాంగణంలో సినీ దర్శకుడు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ రేపటి వాయిదా

vimala p
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రూట్లను ప్రైవేటీకరణ చేయాలని భావిస్తోన్న ప్రభుత్వం రేపటివరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. ఈ

గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు సన్నిబియ్యం: మంత్రి సత్యవతి రాథోడ్

vimala p
గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు సన్నిబియ్యంతో అన్నం పెడుతున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్‌ అని తెలంగాణ మంత్రి మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. కామారెడ్డి జిల్లా

మహారాష్ట్రలో శివసేనకు కాంగ్రెస్‌ మద్దతు!

vimala p
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు శివసేన వేగంగా పావులు కదుపుతోంది. శివ సేనతో చేతులు కలిపే విషయంలో కాంగ్రెస్‌

లతా మంగేష్కర్ కు తీవ్ర అస్వస్థత.. ముంబయి ఆసుపత్రిలో చికిత్స

vimala p
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. తెల్లవారు జామున 2 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో

ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విజయ్‌ చందర్‌

vimala p
వైసీపీ నేత తెలిదేవర విజయ్ చందర్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్

నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయాలి: మంత్రి బొత్స

vimala p
సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఇంఛార్జి మంత్రి హోదాలో సోమవారం తొలిసారి అనంతపురం జిల్లా

అధిక ఫీజుల వసూళ్లకు ఏపీ సర్కార్ అడ్డుకట్ట!

vimala p
ఇంటర్‌ మీడియట్ లో అధిక ఫీజుల వసూళ్లకు ఏపీ సర్కార్ అడ్డుకట్ట వేసింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారిచింది. విద్యార్థులే నేరుగా

ఐదు నెలల్లో మీరు సాధించిన ఘనకార్యం ఇదేనా?: వైసీపీపై చంద్రబాబు ఫైర్

vimala p
రాష్ట్రంలో కూలీల పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల ఉపాధిని ప్రభుత్వం కాలరాస్తే ఆకలి బాధ తట్టుకోలేని కొందరు కూలీలు ఆలయాల్లో ప్రసాదాలపై

రైలు ప్రమాదంపై వివరాలను అడిగి తెలుసుకున్న గవర్నర్‌

vimala p
కాచిగూడ రైల్వే స్టేషన్‌ లో ఈ రోజు ఉదయం జరిగిన రైలు ప్రమాద బాధితుల వివరాలను తెలంగాణ గవర్నర్ తమిళిసై అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఉస్మానియా

జగన్‌ అందుకే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు: ఎమ్మెల్సీ బుద్ధా

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆయన ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, అందుకే అలా

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అఫిడవిట్

vimala p
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీర్మానాన్ని ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించింది. పలు అంశాలతో అఫిడవిట్ దాఖలు చేసింది. చర్చల