నటిగానే కాకుండా, బిగ్ బాస్ కంటెస్టెంట్గా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న భామ అర్చన వేద అక్టోబర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ప్రముఖ
శుభశ్రీ స్కూటీపై వెళుతుండగా అన్నాడీఎంకే హోర్డింగ్ మీద పడటంతో అదుపు తప్పి కిందపడడం, ఆ వెనుకనే వస్తున్న ట్యాంకర్ లారీ ఆమెపై నుంచి వెళ్లడంతో శుభశ్రీ మృతి
తెలంగాణలో 2019-20 విద్యాసంవత్సరానికి గాను ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువును ఈ నెల 17వ తేదీ వరకు పొడగించినట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి
బంగ్లాదేశ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున కస్బా పట్టణంలోని మొండోల్బాగ్ స్టేషన్లోఢాకా-బౌండ్ ఇంటర్సిటీ రైలు, చిట్టగాంగ్కు వెళ్తోన్న లోకోమోటివ్ రైలు ఢీకొన్నాయి.
తనకు బలవంతంగాపెళ్లి చేస్తున్నారని, తనను కాపాడాలని ఓ యువతి అనంతపురం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసింది. ఆ వెంటనే స్పందించిన ఎస్పీ తగిన చర్యలు తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే
తెలంగాణలో పాలన ప్రజలు ఊహించినట్టుగా లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజెర్సీలో సోమవారం ఎన్నారైలు నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో
మహారాష్ట్ర రాజకీయం మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన పావులు కదిపినప్పటికీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు సహకరించాల్సిందిగా సోనియాను శివసేన చీఫ్
లతామంగేష్కర్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారని, కోలుకుంటున్నారని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు. ఉషా మంగేష్కర్ మీడియాతో మాట్లాడుతూ… లతామంగేష్కర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం