బంగ్లాదేశ్లో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది దుర్మరణంvimala pNovember 12, 2019 by vimala pNovember 12, 20190728 బంగ్లాదేశ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున కస్బా పట్టణంలోని మొండోల్బాగ్ స్టేషన్లోఢాకా-బౌండ్ ఇంటర్సిటీ రైలు, చిట్టగాంగ్కు వెళ్తోన్న లోకోమోటివ్ రైలు ఢీకొన్నాయి. Read more