అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ, స్థానిక నూకాలమ్మ
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై సోమవారం ఆరోపించారు. కరీంనగర్లో బిజెపి ఎంపి బండి సంజయ్కుమార్కు మద్దతుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో
రాజమండ్రి వద్ద వేమగిరిలో ఏర్పాటు చేసిన కూటమి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని వేనోళ్ల కీర్తించారు.
నిన్నటివరకు డీజీపీగా వ్యవహరించిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఏపీ
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి.రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ
ధర్మవరంలో కూటమి తరఫున ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. సభావేదికపై ఆసీనులైన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మిగతా నేతలందరికీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:45 p.m. వరకు రాజమండ్రిలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుంచి ఐఏఎఫ్ విమానంలో ఆయన
ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లను అందించే సంస్థలతో సహా అన్ని సాంకేతిక సంస్థలు సెప్టెంబర్ 15 లోపు మొదటి సంవత్సరం విద్యార్థులకు క్లాస్వర్క్ను ప్రారంభించాలని కోరింది. ఆల్ ఇండియా కౌన్సిల్
ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ పార్టీలతో కలిసి