telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల; లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపిన పలువురు ప్రముఖులు

మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపిన శాప్ చైర్మన్ రవి నాయుడు.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.1,200కోట్లు విడుదల. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు పెద్దఎత్తున ఉపశమనం.

ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా – కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లు చేస్తోందనడానికి ఇదొక నిదర్శనం అని రవి నాయుడు అన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల పట్ల మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపిన ప్రణవ్ గోపాల్ గోపాల్.

విద్యార్థుల హక్కులను గత ప్రభుత్వం కాలరాసింది. విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ఏపీ విద్యార్ధుల్లో మెరుగైన విద్యాప్రమాణాలు నెలకొల్పేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు అని VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు.

Related posts