తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
ఉచిత దర్శనం కోసం 06 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం పడుతుంది
300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-4 గంటల సమయం పడుతుంది
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 84,442
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,692
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 3.51 కోట్లు

