నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
* ఉచిత దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
* సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది
* 300 రూ..శీఘ్రదర్శనంకు 3 గంటల సమయం పడుతుంది
* సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది
* నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,675
* నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,681
* నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.32 కోట్లు
ఓం నమో వేంకటేశాయ
చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ: శివరాజ్సింగ్