ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లను బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
గిరిజా శంకర్ను బదిలీ చేసి స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది. పౌరసరఫరాల శాఖగా స్పెషల్ సెక్రటరీ, కమిషనర్గా అరుణ్కుమార్కు బాధ్యతలు కట్టబెట్టింది. జీఏడీ సెక్రటరీగా పోల భాస్కర్కు అదనపు బాధ్యతలు అప్పగించింది.ఇక, గత నెలలో కూడా ఏపీ సర్కార్ పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన సంగతి తెలిసిందే
అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారు: విజయసాయిరెడ్డి