గ్రామ పంచాయతీ భవనాలకు వైసీపీ రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి స్పందించారు. అప్పట్లో ఓ సంఘటనలో కోర్టు మందలించినందుకు నీలం
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో సిటీ బస్సులు నడపాలని టీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండున్నర నెలలుగా డిపోలకే పరిమితమైన
పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల్లో భయాన్ని పోగొట్టి వారిని మానసికంగా పరీక్షలకు సిద్ధం చేయాలని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. విద్యార్దులు భౌతిక
ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం పచ్చా జెండా ఊపింది. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. టెన్త్ పరీక్షల తర్వాత
గుజరాత్లోని భరూచ్ జిల్లాలో పేలుడు సంభవించింది. దహేజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఓ కెమికల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. యశస్వి రసాయన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుగల
కోట్ల విలువైన భూములపై వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. భూములు కాజేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్టుకు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని భూముల రీసర్వేకు ఉత్తర్వులు జారీ చేసింది. కంటిన్యూయస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ ద్వారా రీసర్వేకు ఆదేశాలు జారీ
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కోసం ఆర్మీ సిబ్బంది
దేశంలోని ప్రముఖ బ్యాంకులు పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పొదుపు ఖాతాలపై ఇస్తున్న వడ్డీని
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వార్డులో ఓ సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలోని ఏడవ అంతస్తులో పలువురు పాజిటివ్