ప్రయివేటు వ్యక్తులు నడపలేకపోతే ప్రభుత్వ పాఠశాలలుగా మార్చి నడుపుతాం: ఆదిమూలపు సురేష్
ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్య ఉండాలన్నదే తమ ఉద్దేశమని ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేళంలో మంత్రి ఆదిమూలపు సురేష్