ఎల్జీ మొబైల్ ఉత్పాదక సంస్థ నూతన స్మార్ట్ఫోన్ ఎక్స్6 ను కొరియా మార్కెట్లో విడుదల చేసింది. రేపటి నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. రూ.20,510 ధరకు ఈ ఫోన్ను విక్రయించనున్నారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.
ఎల్జీ ఎక్స్6 ఫీచర్లు :
6.26 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే,
1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్,
3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,
16, 2, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,
13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ వీవోఎల్టీఈ,
బ్లూటూత్ 4.2,
ఎన్ఎఫ్సీ,
3500 ఎంఏహెచ్ బ్యాటరీ.