దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందొ తెలిసిందే. అయితే అప్పుడప్పుడు ఇది బహిరంగ వేలం.. మాదిరి ప్రచారం కూడా అవుతుంది. అలాంటిదే తాజాగా, మహారాష్ట్ర సచివాలయంలోని
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బిఈడీ ఇతర వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్నాయి. తెలంగాణ అడ్మిషన్స్, ఫీజుల
తెలంగాణ రాష్ట్రంలోని 192 మోడల్ స్కూళ్లలో 2019-20 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో కొత్త అడ్మిషన్లతో పాటు 7-10 తరగతుల్లో ఖాళీల భర్తీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్య లో బోధించే అంశాలలో కూడా మార్పులు ఎంతో అవసరం. దానిని బట్టే సదరు విద్యార్థులు వారి విద్యాబ్యాసాన్ని పూర్తీ చేసుకునేసరికే ఉద్యోగం
మేనేజ్ మెంట్ విద్య అందించే విద్యాసంస్థలలో అగ్రగామిగా ఉన్న ఎక్స్.ఎల్.ఆర్.ఐ అమరావతిలో తన శాఖను ఏర్పాటు చేస్తుంది. దీనికి ఏపీసీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అమరావతిలో క్సవియర్
ప్రతియేటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్ ఇస్తూ, అత్యుత్తమమైన వాటిని 200 వరకు ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది కూడా, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) విశ్వవిద్యాలయాలకు
అన్ని చదువులు పాతకాలం నాటి వానాకాలం చదువులకంటే ఘోరంగా మారిపోయాయని; చదువు పూర్తిచేసుకుని బయటకు వచ్చిన విద్యార్థికి కనీస సంస్కారాలు కూడా ఉండటంలేదని మొత్తానికి విద్యావిధానం గురించి
నవోదయ విద్యాలయ సమితి(ఎన్.వి.ఎస్) లో వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీలలో ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), అసిస్టెంట్ కమీషనర్(అడ్మిన్), అసిస్టెంట్ అండ్ కంప్యూటర్
ఏపీలో మరో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీనికోసం రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు 150-200 ఎకరాల్లో ఈ కొత్త వర్సిటీ రూపుదిద్దుకోనుంది. అత్యున్నత ప్రమాణాలతో
దేశవ్యాప్తంగా ఉన్న విద్యాలయాలలోనే సీట్లు మిగిలిపోతున్న దృశ్యం ఒకవైపు, మరోవైపు నకిలీ సర్టిఫికెట్ జారీ ముఠాలు, ఇవి చాలవు అన్నట్టుగా తాజాగా నకిలీ యూనివర్సిటీ లు కూడా
మహిళలకు కఠినమైన బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయం కాదనే ఉద్దేశ్యంతో రైల్వే శాఖ ఆయా విభాగాలలో వారిని నిలువరించే యోచనలో ఉంది. దానిలో భాగంగా, కఠినమైన, అనుకూల
ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండే మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆన్లైన్లో గురువారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లావ్యాప్తంగా మొత్తం 10