టీఎస్పీఎస్సీ గ్రూప్-4 సహా వివిధ పోస్టుల మెరిట్ జాబితాలను విడుదల చేసింది. గ్రూప్-4 మెరిట్లిస్టులో 2,72,132 మంది, టీఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ల కొలువులకు 33,132 మంది, జీహెచ్ఎంసీ
రాష్ట్ర ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానంతో సత్ఫలితాలు రావడంతో లోక్సభ ఎన్నికలోనూ అమలు చేయాలని నిర్ణయించింది.
ఆన్లైన్ వీడియో గేమ్ పబ్జీ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన ఆట. అది ఆడుతున్న వాళ్ళు హింసాత్మకంగా తయారవుతున్నారనే కారణాన, దానిని నిషేదించారు. అయితే తాజాగా, ఆ
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏలలో 2019-2020 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్2019 నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య
భారత యుద్ధవిమాన కమాండర్ అభినందన్ ఇప్పుడు అందరికి సుపరిచితుడే. ఆయన సాహసాలు అందరికి, ముఖ్యంగా రాబోవు తరాలకు స్ఫూర్తిగా ఉండాలని పాఠశాల స్థాయిలో అతడి సాహసాలను, దేశభక్తిని
విద్యావంతులైన బీసీ నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించనుంది. ఉచిత వసతి, శిక్షణనివ్వడమే కాకుండా, శిక్షణ ముగిసిన తర్వాత ప్లేస్మెంట్ను కల్పించనున్నారు.
దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా వెల్లడించిన అధికారిక నివేదికలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది
జేఎన్టీయూ పరిధిలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచేందుకు ఆలోచిస్తున్నట్లు జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం టీఏఎఫ్ఆర్సీకి దరఖాస్తు చేస్తామని ఆయన ఓ ప్రకటనలో
ఇవ్వాల్టి పరిస్థితులలో అందరికీ ఉద్యోగ అవకాశం కల్పించడం అసాధ్యం. ఇక ఖాళీగా ఉండటం ఎందుకు ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటే, మొదట వచ్చే ప్రశ్న.. పెట్టుబడి. అంత