తన యోగా ప్రతిభతో యువతతో సైతం పోటీపడే బామ్మ నానమ్మాళ్(99) కన్నుమూశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం మృతి చెందారు. కోయంబత్తూరుకు చెందిన నానమ్మాళ్ యోగా టీచర్ గా
టీమిండియాకు ధోనీ నీడలాంటివాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. క్రికెట్ నుంచి ఎప్పుడు వైదొలగాలో ధోనీకి తెలుసని చెప్పారు. క్రికెట్ కు ధోనీ ముగింపు పలకాలని
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందస్ దీపావళి పర్వదినం సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు పండగ సందర్భంగా అయోధ్య నగరంలో శనివారం దీపోత్సవానికి ఏర్పాట్లు చేసింది. 5.51లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించాలని సీఎం యోగి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మూడురోజుల ముందే శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు చేసుకున్నారు. హిందువులు, జైన్లు, సిక్కులు, బౌద్ధులకు .. ట్రంప్ గ్రీటింగ్స్ చెప్పారు. దీపకాంతుల పండుగను
దేశంలో పలు పండుగల సీజన్ సందర్భంగా ఆయా సంస్థలు అనేక ఆఫర్లను ప్రకటిస్తూ.. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు భారీగానే చేస్తున్నాయి. తాజాగా రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్
దీపావళి పండుగకు ముందు ధన త్రయోదశి జరుపుకుంటాము. బంగారం, వెండి వంటి వాటితో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వ శ్రేయస్కరం అని ఉత్తరాది సాంప్రాదాయం. తెలుగు రాష్ట్రాల్లో కూడా
డెంగ్యూ జ్వరాల పై ప్రజలకు అవగాహన కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన