అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలో మాస్టర్ ప్లాన్లోనే ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ గుర్తు చేశారు.అభివృద్ధి, సంపద సృష్టి వంటి అంశాలపై సీఎం జగన్
రాష్ట్ర రాజధానిని మార్చే అధికారాన్ని సీఎం జగన్ కు ఎవరిచ్చారని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకుండా విశాఖలో కలెక్టర్, కమిషనర్ పక్కన
టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉన్న అమరావతిని ఏపీ రాజధాని చేశామని చెప్పారు. అందరికీ
ఒకే సామాజిక వర్గం లాభపడేందుకే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని సీఎం జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఈరోజు ఏర్పాటు చేసిన
టీడీపీ నేతలు అమరావతిలో భూములను కొల్లగొట్టారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్తులను నష్టపోతామనే ఉద్దేశంతోనే ఆ ప్రాంత రైతులను
రాజధాని అంశంలో రాయలసీమకే అన్యాయం: ఎంపీ టీజీ వెంకటేశ్రాజధాని అంశంలో నాడు, నేడు రాయలసీమకే అన్యాయం జరిగిందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. రాయలసీమను రెండో
ఏపీ కేబినెట్ తీర్మానాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. జీఎన్ రావు కమిటీ నివేదిక గురించి మంత్రిమండలి సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. అయితే త్వరలోనే బోస్టన్
పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఖర్చులు పెరుగుతాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారుతుందని చెప్పారు.అవసరమైన వసతులన్నీ