telugu navyamedia

ఆంధ్ర వార్తలు

పవన్ పై ప్రత్యేక సంచిక.. సోషల్ మీడియాలో పంచుకున్న జనసేన

vimala p
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఓ తెలుగు దినపత్రిక భారీ కథనం ప్రచురించింది. ఇటీవలే ప్రస్థానం ఆరంభించిన న్యూస్ 99 మీడియా సంస్థ పవన్ పై

అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలో మాస్టర్‌ ప్లాన్‌లోనే ఉంది: ఎంపీ కనకమేడల

vimala p
అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలో మాస్టర్‌ ప్లాన్‌లోనే ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ గుర్తు చేశారు.అభివృద్ధి, సంపద సృష్టి వంటి అంశాలపై సీఎం జగన్

రాజధానిని మార్చే అధికారాన్ని జగన్ కు ఎవరిచ్చారు?: దేవినేని

vimala p
రాష్ట్ర రాజధానిని మార్చే అధికారాన్ని సీఎం జగన్ కు ఎవరిచ్చారని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకుండా విశాఖలో కలెక్టర్, కమిషనర్ పక్కన

విశాఖలో పులివెందుల పంచాయితీలు: దేవినేని ఉమా

vimala p
విశాఖలో పులివెందుల పంచాయితీలు మొదలయ్యాయని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. విశాఖలో ఏడు నెలల్లో 36 వేల ఎకరాల లావాదేవీలు జరిగాయని తెలిపారు.

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పండి: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదు: చంద్రబాబు

vimala p
దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉన్న అమరావతిని ఏపీ రాజధాని చేశామని చెప్పారు. అందరికీ

అమరావతిలో ఏడు నెలల పాలన జగన్ చెట్టు కింద చేశారా?: చంద్రబాబు

vimala p
ఒకే సామాజిక వర్గం లాభపడేందుకే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని సీఎం జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఈరోజు ఏర్పాటు చేసిన

టీడీపీ నేతలు అమరావతిలో భూములను కొల్లగొట్టారు: స్పీకర్ తమ్మినేని

vimala p
టీడీపీ నేతలు అమరావతిలో భూములను కొల్లగొట్టారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్తులను నష్టపోతామనే ఉద్దేశంతోనే ఆ ప్రాంత రైతులను

రాజధాని అంశంలో రాయలసీమకే అన్యాయం: ఎంపీ టీజీ వెంకటేశ్

vimala p
రాజధాని అంశంలో రాయలసీమకే అన్యాయం: ఎంపీ టీజీ వెంకటేశ్రాజధాని అంశంలో నాడు, నేడు రాయలసీమకే అన్యాయం జరిగిందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. రాయలసీమను రెండో

రాజధాని మార్పు ఎందుకనేది చెప్పి చేద్దాం: సీఎం జగన్

vimala p
రాజధాని మార్పు ఎందుకనేది ప్రజలకు చెప్పి చేద్దామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అంశంపై లోతుగా చర్చ జరిగింది.

ముగిసిన ఏపీ కేబినెట్..వివరాలు వెల్లడించిన మంత్రి

vimala p
ఏపీ కేబినెట్ తీర్మానాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. జీఎన్ రావు కమిటీ నివేదిక గురించి మంత్రిమండలి సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. అయితే త్వరలోనే బోస్టన్

పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఖర్చులు పెరుగుతాయి: గల్లా జయదేవ్

vimala p
పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఖర్చులు పెరుగుతాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారుతుందని చెప్పారు.అవసరమైన వసతులన్నీ