telugu navyamedia

Devineni Uma TDP YSRCP Vizag

విశాఖలో పులివెందుల పంచాయితీలు: దేవినేని ఉమా

vimala p
విశాఖలో పులివెందుల పంచాయితీలు మొదలయ్యాయని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. విశాఖలో ఏడు నెలల్లో 36 వేల ఎకరాల లావాదేవీలు జరిగాయని తెలిపారు.