ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20లతో పాటు.. టెస్టుల్లోనూ మెరుగ్గా బౌలింగ్ చేయగలుగుతున్నారు. ఒక అదనపు బ్యాట్స్మెన్ని తుది జట్టులోకి తీసుకునే సౌలభ్యాన్ని కెప్టెన్కి కల్పిస్తున్నాడు. అయితే ఓ
ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమాని సెలెబ్రిటీలంతా అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. తమకు సంబంధించిన విషయాలను, ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా
టాలీవుడ్ ప్రముఖ గాయకుడు సింహా తన జన్మదినోత్సవాన్ని బాలయ్య సమక్షంలో కేక్ కట్ చేసి జరుపుకున్నారు. సింహా పుట్టినరోజును నందమూరి బాలకృష్ణ స్వయంగా సెలబ్రేట్ చేసిన వీడియోను
కేరళలోని మలప్పురంలో మే 27న ఆకతాయిల కారణంగా ఏనుగు ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. ఏనుగు పట్ల వ్యవహరించిన తీరును ఖండిస్తూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ట్వీట్ ను సోనాక్షి
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “అల వైకుంఠపురంలో” చిత్రంలోని సాంగ్స్ ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా “బుట్టబొమ్మ” సాంగ్. తాజాగా బాలీవుడ్
బాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా మంగళవారం ట్విట్టర్లో #AskMeera సెషన్ పెట్టారు. అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సెషన్లో భాగంగా ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పమని
వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో తమిళ సినిమా అసురన్కి రీమేక్గా ‘నారప్ప’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ సినిమా ‘అసురన్’కు
కృష్ణా నది యజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో వాడివేడిగా జరిగింది. జలసౌధలో బోర్డు చైర్మన్ పరమేశం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు, ఇతర
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో “మూకుతి అమ్మన్” అనే చిత్రం చేస్తుంది. ఆధ్యాత్మిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార అమ్మవారిగా
ఏపీ సీఎం జగన్ పై శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను జగన్ అసలు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కనీస