telugu navyamedia

vimala p

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ ప్రశాంతం: కిషన్‌రెడ్డి

vimala p
జమ్మూకశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని కేంద్ర హోంశాఖ తెలిపింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత

తెలుగు కోసం డబ్బు తెచ్చి ఇంగ్లీష్ కోసం ఖర్చు చేస్తారా?

vimala p
ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి తెలుగు భాష కోసం డబ్బులు తీసుకుని ఇంగ్లీష్ కోసం ఖర్చు

న్యూఢిల్లీ : … మధ్యతరగతి వారికోసం .. 300 ప్రీమియం చెల్లించేదిశగా కేంద్రం అడుగులు..

vimala p
దేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఆయుష్మాన్ భారత్ తరహాలో రూ.300 ప్రీమియం చెల్లింపుతో కొత్తగా ఆరోగ్య సంరక్షణ పథకాన్ని అమలు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త హెల్త్

ఆ లైసెన్సు ఉంటె.. తెలంగాణాలో లైసెన్స్ వచ్చినట్టే..

vimala p
తెలంగాణ రవాణాశాఖ విదేశాల నుంచి వచ్చే భారతీయులకు ఎలాంటి డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలు జరుపకుండానే లైసెన్స్ ఇస్తున్నది. ఈ విషయం తెలియని చాలామంది లర్నింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు

రైల్వే బోర్డు సభ్యుల .. కుదింపు ..

vimala p
కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు సమర్థతను పెంపొందించే దిశగా చర్యలు ప్రారంభించింది. బోర్డు అధికారుల సంఖ్యను 200 నుంచి 150కి తగ్గించింది. డైరెక్టర్, ఆ పై స్థాయికి

అక్రమ వలసదారులను .. పంపేసిన అమెరికా..

vimala p
అక్రమంగా వలస వెళ్లిన దాదాపు 145మంది భారతీయుల్ని అమెరికా వెనక్కి పంపింది. వారంతా బుధవారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారని తెలుస్తుంది. వీరితో పాటు మరికొంత

టాప్ లో కొనసాగుతున్న .. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్…

vimala p
ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు స్టాక్ మార్కెట్‌లో దూసుకెళ్లి సరికొత్త రికార్డును నమోదు చేసింది. దీంతో మార్కెట్‌ క్యాప్‌ పరంగా దేశంలో మొట్టమొదటి

రెబల్స్ తో ఇంకా .. ఇబ్బందిపడుతూనే ఉన్న యడ్డి..

vimala p
ఉప ఎన్నికల్లో బీజేపీకి పలుచోట్ల రెబెల్స్‌ బెడద పీడిస్తోంది. డిసెంబరు 5న జరగబోయే 15 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం సమాప్తం కాగా, ప్రచారం

హైదరాబాద్ : .. ఒకే పిల్లర్‌పై .. ఫ్లైఓవర్, మెట్రో..

vimala p
ఒకే పిల్లర్‌పై ఫ్లైఓవర్, మెట్రోరైలు, దిగువన రహదారిపై వాహనాలు.. ఇలాంటి దృశ్యం భవిష్యత్తులో నగరంలోనూ ఆవిష్కృతం కానుంది. మలిదశలో మెట్రోరైలు మార్గాలొచ్చే ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు

రెండవరోజు .. జెఎన్‌యు విద్యార్థులపై జరిగిన దాడితో సరిపెట్టిన ప్రతిపక్షాలు..

vimala p
రెండవరోజు ఉభయసభలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు జెఎన్‌యు విద్యార్థులపై జరిగిన దాడిని ప్రస్తావించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం జరగకుండా అడ్డుకున్నారు. ప్రారంభమైన పది నిమిషాలకే రాజ్యసభ

గ్రామ న్యాయాలయాలు .. అవసరం మేరకే..

vimala p
గ్రామ న్యాయాలయాలపై కోర్టు తీర్పు వెలువరించింది. క్యాబినెట్‌ 84 చోట్ల ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినా అవసరానికి అనుగుణంగా ఏర్పాటు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 84

ప్రపంచకప్‌ : .. క్వాలిఫయింగ్‌ మ్యాచ్ లో … తుస్సుమన్న భారత ఫుట్‌బాల్‌ జట్టు..

vimala p
భారత్‌ 2022 ప్రపంచకప్‌ ఆసియా జోన్‌ క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్‌కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది. గ్రూప్‌ ‘ఇ’ మ్యాచ్‌లో భారత్‌ 0-1తో ఒమన్‌ చేతిలో