ఏప్రిల్ 27న పిఠాపురం నియోజకవర్గంలో వరుణ్ తేజ్ పర్యటన. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా.. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఫూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకం పై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం “సితార” విడుదలై నేటికి 40 సంవత్సరాలు అయ్యింది. ఏప్రిల్ 27, 1984
సినిమాకు ఎల్లలు, హద్దులు లేవని తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా, అలాగే ప్రపంచ సినిమాను ప్రోత్సహించడానికి, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సంస్థ ఫౌండర్ డైరెక్టర్
ఈరోజు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాష్ట్రానికి రానున్నారు. ఆయన పర్యటన సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న కన్హా శాంతివనాన్ని పరిశీలించనున్నారు. సీఎస్ శాంతికుమారి స్పందిస్తూ ఆయన
గురువారం హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి సమక్షంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో
ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలు, అలాగే తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ
రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్రావు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జొన్నవిత్తుల నామినేషన్ దాఖలు చేశారు. జొన్నవిత్తుల తన అఫిడవిట్లో తనకు, తన భార్యకు రూ.కోటి విలువైన చరాస్తులు
సుధా క్రియేషన్స్ బ్యానర్ పై మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “సహ్య”. సుధాకర్ జుకంటి, భాస్కర్ రెడ్డిగారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస