తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ఉచిత దర్శనం కోసం 26 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 12-18 గంటల సమయం పడుతుంది.
రూ. 300 శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4–6 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 61,655.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 21,003.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు.


స్టాలిన్ షాక్ తో కేసీఆర్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్: విజయశాంతి