తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.
ఉచిత దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది.
300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,044.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,559.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 3.47 కోట్లు.


ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమే: జేసీ