తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది.
రూ. 300 శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 85,179.
18,831 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 4.79 కోట్లు.

