ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి విజయ దుందుభి మోగించ బోతోందని KK సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
పోటీ జరిగిన స్థానాల్లో అత్యధికం కూటమి పార్టీలు కైవసం చేసుకోబోతున్నాయని సర్వే చెబుతోంది.
ఈ ఫలితాలతో కూటమి అభిమానుల్లో హర్షాతిరేకాలు వెలువడగా, అధికార వైసీపీ వర్గాలు డీలా పడి పోయాయి.
కూటమి పార్టీలు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి.



రజినీకాంత్ రాజకీయ ఎంట్రీపై భారతీరాజా కామెంట్స్