ఈ ఏడాది వర్షాలు వదలడం లేదు. ఇప్పటికే ఏపీ, చెన్నైని వర్షాలు ముంచెత్తాయి. తాజాగా బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. డిసెంబర్ 1
ఆంధ్ర ప్రదేశ్ ని వర్షాలు వదలడంలేదు. తమిళనాడు తీరానికి దగ్గరలో, నైరుతి బంగాళాఖాతంలో 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే, దక్షిణ బంగాళాఖాతంలో
ఈశాన్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 4.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం
ఈరోజు (అక్టోబరు 28వ తేదీన) తెలంగాణ రాష్ట్రం నుండి మరియు మొత్తం భారతదేశం నుండి నైఋతి రుతుపవనాలు ఉపసంహరించబడ్డాయి. అదే సమయంలో దిగువ ట్రోపొస్పీయర్ స్థాయిల వద్ద