పల్లెల సమగ్రాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని కోమన్ పల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, భీంగల్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు మెప్మా