వెస్టిండీస్ టీ20 సారథి కీరన్ పొలార్డ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కుర్రాళ్లు జాతీయ జట్టులోకి రావడం ఆనందంగా ఉందన్నాడు. తమ ప్రతిభను ప్రదర్శించాలని వారు తహతహలాడుతున్నారని
సౌతాఫ్రికా ప్రీమియర్ టీ20 టోర్నమెంట్ లో భాగంగా దర్బన్ హీట్, పార్ల్ రాక్స్ జట్ల మధ్య ఎం.ఎస్.ఎల్ టీ20 2019 (Mzansi Super League) జరుగుతోంది. ప్రేక్షకులంతా
మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ యువ వికెట్కీపర్ రిషభ్పంత్ అపార ప్రతిభావంతుడని ప్రశంసించారు. అతడి టెక్నిక్లో మాత్రం కొంత లోపం ఉందన్నారు. దానిని సవరించుకుంటే అతడింకా మెరుగైన
భారత్-వెస్టిండీస్ మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీసుల్లో నోబాల్స్ను మూడో అంపైర్ నిర్ణయిస్తారని ఐసీసీ ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లు మిగతా బాధ్యతలు చూసుకుంటారని వెల్లడించింది. మూడో అంపైర్లు
ఐసీసీ ఈవెంట్లలో దుమ్ముదులిపే భారత బ్యాట్స్మన్ శిఖర్ ధావన్. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా టైటిల్ సాధించినా, 2017లో రన్నరప్గా నిలిచినా అందుకు కారణం అతడి
భారత్-వెస్టిండీస్ మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈరోజు మీడియాతో మాట్లాడిన సిమన్స్ బౌలర్లకి కొన్ని సూచనలు చేశాడు.
పాకిస్తాన్ ఆటగాడు అబ్దుల్ రజాక్ తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పట్లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ముస్లిం కాబట్టే
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వర్ధమాన, ఔత్సాహిక క్రికెటర్ల అభివృద్ధికి తన భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఇండియన్ స్పోర్ట్స్ ఫన్గేజ్ సంస్థ అందిస్తున్న స్కాలర్షిప్నకు నగరానికి చెందిన
భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా మైదానంలోకి ఎంత త్వరగా అడుగు పెడదామా అని ఎదురుచూస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో దిల్లీ క్యాపిటల్స్ ట్రైనర్ రజనీకాంత్ శివజ్ఞానమ్ నేతృత్వంలో
ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఇండియా ఫాస్ట్ బౌలింగ్ అద్భుతంగా ఉంది కానీ ఆస్ట్రేలియాలో వారి స్పిన్ విభాగం బాగా స్ట్రగుల్ అవుతోందని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా బౌలింగ్తో
రాష్ట్రానికి చెందిన చింతపల్లి లలిత జాతీయ ఇండియన్ స్పోర్ట్స్ ఏరోబిక్స్ అండ్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఇండియన్ స్పోర్ట్స్ ఏరోబిక్స్ అండ్ ఫిట్నెస్ ఫెడరేషన్