భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు. క్రీజులో ఉన్నా.. స్టేడియంలో కూర్చున్నా వారిద్దరినీ చూస్తుంటే అభిమానులకు ఓ
ఇటీవల ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలకు అంతులేకుండా పోతుంది. ఎవరికి తోచిన మాదిరి వాళ్ళు చెప్తుండటంతో సీనియర్లు మండిపడుతున్నారు. ఇటీవల ధోనీ ఐపీఎల్ వరకూ టీమిండియాకు దూరంగా ఉంటాడని
ఆసియా క్రీడలలో భారత క్రీడాకారుల ప్రతిభ ప్రపంచ నలుమూలలా విస్తరిస్తుంది. డిసెంబరు 10న ముగిసిన 13వ దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్షిప్ ఆరంభం
ఓ క్రీడాకారిణి రెండు బాధ్యతలు నెరవేరుస్తూ, మరోసారి మహిళా ఔన్నత్యాన్ని చాటిచెప్పింది. ఓ వైపు క్రీడాకారిణిగా రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రత్యర్థి జట్టుతో తలపడుతూనే, మధ్యలో చంటిబిడ్డ ఆకలి
వెస్టిండీస్ జట్టు కీరన్ పొలార్డ్ సారథ్యంలో చక్కగా ఆడుతుందని టీమిండియా హిట్మ్యాన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా పొలార్డ్ కెప్టెన్సీని కొనియాడాడు. ఇండియన్ ప్రీమియర్
నేడు జరిగిన రెండవ టీ20లో సిమన్స్ చెలరేగడంతో భారత్పై వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ రేసులో నిలబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్..
వెస్టిండీస్ బౌలర్లు సిరీస్ కాపాడుకోవాలని రెండో టీ20లో రాణించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితమైంది. ఓ దశలో
టీమిండియా సారథి విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టీ20ల్లో 19 పరుగులు సాధించడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(2563) చేసిన ఆటగాడిగా
ఉప్పల్ మైదానంలో మూడు టీ20ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియాకు వెస్టిండీస్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పొట్టి ఫార్మట్కు పెట్టింది పేరైన
నేడు భారత్-వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా మొదటి టీ20 ఉప్పల్ స్టేడియం లో జరుగుతుంది. ఇప్పటికే స్టేడియం సిద్ధమవడంతో ఫ్యాన్స్ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.