ఏపీ సీఎం జగన్ జగన్ రాజకీయ ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. విజయవాడలో టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని కోసం
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీని తలపెట్టింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు.
బస్సులో పక్కన కూర్చున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఓ మహిళ టికెట్లు
ఏపీ రాజధానిగా అమరావతి ఆందోళనలు అగ్రరాజ్యమైన అమెరికాకు వ్యాపించాయి. రాజధాని రైతులకు మద్దతుగా అమెరికాలోని వివిధ నగరాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ‘సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తిరుపతిలో జెయేసీ ర్యాలీని తలపెట్టింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. అయితే, ర్యాలీకి
ముకేశ్ అంబానీ తమ కంపెనీకి కొత్త మేనేజింగ్ డైరెక్టర్(ఎం.డి)ని వెతికే పనిలో ఉన్నారు. సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త ఎం.డి.ని వెతుకుతున్నారు. మేనేజింగ్
ఇకమీదట దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్లో నివసిస్తున్న భారతీయులకు తత్కాల్ పాస్పోర్టు ఒక్క రోజులోనే లభించనుంది. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయ నిర్వాసితులకు అదే రోజున తత్కాల్
ఏపీ ప్రభుత్వం మరోసారి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. గ్రామ సచివాలయాల్లో 14,061 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 2146 పోస్టుల్ని భర్తీ
త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో “అల వైకుంఠపురములో చిత్రం జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా
త్రివిక్రమ్, మహేష్ మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఆసాన్నిహిత్యంతోనే మహేష్ తో రెండుసినిమాలు చేసాడు. అయితే మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఉంటుంది అంటూ
ఇప్పటికే నిధులు కొరతతో ఇబ్బంది పడుతోన్న ఏపీకి కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఖర్చుపెట్టిన నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.1850 కోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్ర