లాక్డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన కర్ణాటక వ్యక్తి స్వస్థలానికి వెళ్లేందుకు మరోమార్గం లేక ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు. అయితే కొత్త వ్యక్తి వ్యక్తి డ్రైవర్ సీట్లో
దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా 6,000 కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర
అగ్ర రాజ్యం అమెరికా చైనాకు షాకిచ్చింది. చైనా తరపున గూఢచర్యానికి పాల్పడుతున్నాయని 33 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్లిస్ట్లో పెట్టింది. అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల్లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ నేత సుజనా చౌదరి మండిపడ్డారు. కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోవట్లేదని ధ్వజమెత్తారు. .’ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని
లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలపాటు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఫలితంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు చెల్లించలేదు. అయితే, రెండు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కార్యకలాపాలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకుంది.దేశవ్యాప్తంగా షాపింగ్ మాళ్లు, డిపార్ట్ మెంటల్ స్టోర్లు తెరుచుకోకపోవడంతో ఆన్ లైన్ షాషింగ్ కు గిరాకీ
పాకిస్థాన్ లోని కరాచీ సమీపంలో విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ నగరాన్ని కరోనా వైరస్ బారి నుంచి కాపాడుకున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ డివిజన్ ఎస్వి నగర్లో ఏర్పాటుచేసిన
కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ముఖ్యంగా ఆ దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా విషాదమే కనిపిస్తోంది. కనీసం
కరోనా వైరస్ దెబ్బకు పాకిస్తాన్ అల్లాడుతోంది. అసలే పేదరికంతో మగ్గుతున్న పాక్ ను కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాక్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య