తెలంగాణలో ఉన్న ధరిద్రమైన ప్రతిపక్షాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ దొంగలు ప్రజారోగ్యంపై డ్రామాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకులు
సీఎం జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. “మా నాయకుడు చంద్రబాబు ఐదేళ్లలో వైజాగ్ ఆదాయాన్ని
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా 2,593 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 590,
తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈ రోజు జరిగిన విచారణలో
లాక్ డౌన్ నిభంధనల సడలింపుతో ఇటీవలే తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి శ్రీవారి క్షేత్రాన్ని కూడా వదల్లేదు. 14
కరోనాపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మనం కోవిడ్తో కలిసి జీవించాల్సిందేనన్నారు. కరోనా నివారణ చర్యలపై కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని జగన్
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు మాత్రమే మనల్ని రక్షించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్ని కలిగించే వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో