telugu navyamedia

Telugu News Updates

తెలంగాణలో ధరిద్రమైన ప్రతిపక్షాలు: తలసాని

vimala p
తెలంగాణలో ఉన్న ధరిద్రమైన ప్రతిపక్షాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ దొంగలు ప్రజారోగ్యంపై డ్రామాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకులు

జగన్ వైజాగ్ ను నాశనం చేశాడు: దేవినేని

vimala p
సీఎం జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. “మా నాయకుడు చంద్రబాబు ఐదేళ్లలో వైజాగ్ ఆదాయాన్ని

మనసున్న ప్రైవేటు హాస్పిటల్.. కరోనా రోగికి కోటిన్నర బిల్లు మాఫీ!

vimala p
ప్రైవేటు హాస్పిటల్స్‌ లో చేరిన రోగుల రక్తం పిండి లక్షల యాజమాన్యాలు బిల్లులు వసూలు చేస్తాయి. కానీ అక్కడక్కడ కొన్ని మనసున్న హాస్పిటల్స్‌ కూడా ఉన్నాయి. ఈ

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 2,593 మందికి పాజిటివ్

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా 2,593 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 590,

సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ

vimala p
తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈ రోజు జరిగిన విచారణలో

తిరుమల కొండపై కరోనా కలకం.. దర్శనాలపై టీటీడీ చైర్మన్ క్లారీటీ

vimala p
లాక్ డౌన్ నిభంధనల సడలింపుతో ఇటీవలే తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి శ్రీవారి క్షేత్రాన్ని కూడా వదల్లేదు. 14

రమణదీక్షితులు వ్యాఖ్యలను తప్పుబట్టిన టీటీడీ ఛైర్మన్

vimala p
తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు 15 మంది అర్చకులకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. మరో 25 మంది

కరోనా కేంద్రాల సంఖ్య పెంచాలి.. మంత్రి ఈటలకు ఎంఐఎం విజ్ఞప్తి

vimala p
కరోనా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటలకు ఎంఐఎం విజ్ఞప్తి చేసింది. తమ నియోజకవర్గాల్లో ఉచిత కరోనా టెస్టుల కేంద్రాల సంఖ్యను

కరోనా నివారణ చర్యలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి: సీఎం జగన్

vimala p
కరోనాపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ మనం కోవిడ్‌తో కలిసి జీవించాల్సిందేనన్నారు. కరోనా నివారణ చర్యలపై కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని జగన్

రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి కూడా ఆరోగ్యశ్రీ: సీఎం జగన్

vimala p
ఏపీ సీఎం జగన్ ఇవాళ తాడేపల్లిలో సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి

భగవంతుడు మాత్రమే మనలను కాపాడగలడు: కర్ణాటక ఆరోగ్య మంత్రి

vimala p
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు మాత్రమే మనల్ని రక్షించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం

టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లు బాగుండేవి: రఘురామకృష్ణరాజు

vimala p
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్ని కలిగించే వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో